Friday, February 14, 2025

ఒంటిమిట్టలో చెరువు అలుగు వద్ద
సర్వేనెంబర్:1521 లో ఆక్రమణల పర్వం

TEJA NEWS TV: ఒంటిమిట్ట భూమి కొనింది గోరంత ఆక్రమించింది కొండంత



ఒంటిమిట్టలో చెరువు అలుగు వద్ద
సర్వేనెంబర్:1521 లో ఆక్రమణల పర్వం

తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఏదేక్షంగా అక్రమ కట్టడాలకు సిద్ధం

నామమాత్రంగా ఏర్పాటుచేసిన ఇది ప్రభుత్వ స్థలం అనే సూచిక బోర్డులు

ప్రభుత్వ స్థలంలోప్రభుత్వ సూచిక బోర్డు వద్దనే భారీగా కంకర ఇసుక డంపింగ్

తెలిసిన చూసి చూడనట్టు ఉంటున్న రెవెన్యూ అధికారులు

వంక నీరు పోయేందుకు అడ్డంగా ఇష్టానుసారంగా పైపులు ఏర్పాటు

వర్షాలు అధికమై అలుగు వంక పొల్లితే నీరు గ్రామంలోకి చొరబడే ప్రమాదం

అక్రమణాలను ఆపాల్సిన ఇరిగేషన్ అధికారులు చోద్యం చూస్తూ ఉండడంపై రైతుల ఆందోళన

2001 అక్టోబర్ 16 భారీ వర్షాల కారణంగా గ్రామంలోకి చొరబడ్డ ఒంటిమిట్ట చెరువు నీరు

అప్పట్లో భారీ ఆస్తి నష్టం భూములు కోతకు గురి అయ్యి రోడ్లు దెబ్బతిన్నట్లు రైతులు తెలుపుతున్నారు

సంబంధిత అధికారులు స్పందించి చెరువు అలుగు ప్రాంతంలో ఆక్రమణలను ఆపకపోతే మరోసారి రైతుల భూములు కోతకు గురి కాక తప్పదని అధికారులు గుర్తించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular