Sunday, January 18, 2026

ఎమ్మిగనూరు: కుమార్తెను లండన్ కు పంపి తిరిగివస్తూ తండ్రి మృతి

TEJA NEWS TV

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన చిలుకూరి విజయకుమార్ శెట్టి (66) శుక్రవారం లండన్ వెళ్తున్న కుమార్తెను శంషాబాద్ విమానాశ్రయంలో దింపి తిరిగి వస్తుండగా, జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ దుర్ఘటనలో ఆయన భార్య మాధవి, డ్రైవర్ వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరూ కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular