Saturday, January 18, 2025

ఎన్టీఆర్ జిల్లా: తెలంగాణ మద్యం డంప్ స్వాధీనం చేసుకున్న నందిగామ పోలీసులు

TEJA NEWS TV: ఎన్టీఆర్ జిల్లా: నందిగామ

అనాసాగరం గ్రామంలో తెలంగాణ మద్యం డంప్ స్వాధీనం చేసుకున్న నందిగామ పోలీసులు

వివరాల్లోకి వెళితే నందిగామ శివారు అనాసాగరం గ్రామ సమీపంలోను బెరేతుల నాగమణి అనే మహిళ నిర్మానుష్య ప్రాంతంలో భూమిలో సొరంగంల గుంత తీసి ఆ గుంతలో లో దాచబడిన తెలంగాణా మద్యం

ఎసిపి జనార్ధన్ నాయుడు సిఐ హనీష్ తనిఖీలు జరపగా గ్రామ సమీపంలో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు భూమిలో సొరంగం త్రవ్వి ఆ గుంతలో భారీ మొత్తంలో తెలంగాణ మద్యం నిల్వ ఉంచగా గుర్తించి స్వాధీనం చేసుకున్న పోలీసులు

తెలంగాణ మద్యం ఆంధ్రాలో అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఏసీపీ సీఐ హెచ్చరించారు

ఏసీపీ జనార్దన్ నాయుడు మాట్లాడుతూ తెలంగాణ మద్యం తీసుకొచ్చి ఆంధ్రాలో అధిక ధరలకు అమ్ముతున్న వారిపై ఇప్పటికే 65 చోట్ల రైడ్స్ చేశామని తెలిపారు భారీ మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకున్నాం నందిగామ పిఎస్ లో పరిధిలో అధిక మద్యం స్వాధీనం చేసుకున్నము రోజు మద్యం డంప్ ను స్వాధీనం చేసుకున్నాం


సిఐ హనీష్ ఆయన టీం అక్రమ మద్యం పై ఉక్కు పాదం మోపుతున్నారని వారి సేవలు గుర్తించి రివార్డులు అందజేశామని ఆయన అన్నారు

తెలంగాణ మద్యం ఆంధ్రాలో అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఏసీపీ హెచ్చరించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular