ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల మండలం పరిటాల క్వారీలో ప్రమాదం_*
*_ముగ్గురు కార్మికులు దుర్మరణం_*
*_క్వారీ పైనుంచి లూజు బోల్డర్స్ పెద్ద మొత్తంలో జారి డ్రిల్లింగ్ వేస్తున్న కార్మికులపై పడిన వైనం_*
*_బోల్డర్స్, పెద్ద పెద్ద రాళ్ల కింద ముగ్గురు కార్మికులు_*
*_ఆచూకీ లేని ముగ్గురు కార్మికులు_*
*_మృతులు జి.కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది_*