Friday, January 24, 2025

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని కలిసిన మంద కృష్ణ మాదిగ

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగ నియామకాలలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, నిరుద్యోగులకు అధికారులు చేస్తున్న అన్యాయం మీద ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
గ్రూప్ 1 గ్రూప్ 2 , గ్రూప్ 3 ఉద్యోగాల్లో ఎస్సీ,ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు అమలు చేయాలని.
మెరిట్ సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను ఓపెన్ కేటగిరీలోనే భర్తీ చేయలని.
జీవో నంబర్ 55 ప్రకారమే గ్రూప్ -1కు సంబంధించిన 503 ఉద్యోగ నియామకాలుచేపట్టాలని
1:100 ప్రకారం అవకాశం కల్పించాలని.
మొదలగు సమస్యలను ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ  ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
ఈ సందర్భంగా ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular