ఎన్టీఆర్ జిల్లా నందిగామ
శాసనసభ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో నియోజకవర్గ ఆవుల బెడద పై ప్రస్తావించిన ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు.
ఇటీవల శాసనసభ సమావేశాలలో ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య అడవి ఆవుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి.ఈ విషయంపై పలుమార్లు జిల్లా కలెక్టర్ గారితో ఫోన్లో మాట్లాడిన ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు.
చందర్లపాడు మండలం వెలది కొత్తపాలెం,ఉస్తేపల్లి,తుర్లపాడు గ్రామాలలో అడవి ఆవులను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీషా ….
బుధవారం నాడు చందర్లపాడు మండలంలో అడవి ఆవులు సంచరించే ప్రదేశాలను అధికారులు, రైతులు మరియు స్థానిక నేతలతో కలిసి పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ గారు..
అడవి ఆవులతో పంటలు ప్రజలు ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన రైతులు…
డ్రోన్ ద్వారా అడవి ఆవుల గుంపును పరిశీలించిన కలెక్టర్..
అడవి ఆవులను పట్టుకుని గోశాల లకు, రైతులకు స్వచ్ఛంద సంస్థలు అప్పగించేందుకు ప్రయత్నిస్తాం…
వచ్చే ఖరీఫ్ నాటికి రైతులకు అడవి ఆవుల నుంచి రక్షణ కల్పిస్తాం..
అడవి ఆవులు గుంపులుగా ఉండి పంట పొలాలను నాశనం చేస్తున్నాయి…
పదిహేను రోజుల లో ఆర్డీవో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు నివేదిక ఇవ్వమని ఆదేశించాం …
ఆవుల బెడద పై అసెంబ్లీ లో ప్రస్తావించిన ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
RELATED ARTICLES