Friday, February 14, 2025

ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఆవరణలో సిబ్బంది శ్రమదానం

రిపోర్టర్ పి. శ్రీధర్
సెంటర్ ఆళ్లగడ్డ


TEJA NEWS TV


ఆళ్లగడ్డ పట్టణంలోని 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో శనివారం ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సుజాత ఆధ్వర్యంలో  శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా కార్యాలయ ఆవరణలోని చెత్తాచెదారాన్ని,  అధికారులు, సిబ్బంది శ్రమదానం చేసి శుభ్రం చేశారు. ఆసుపత్రి పరిధిలోని వార్డులను, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ లను క్లీన్ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సుజాత మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు ప్రతి మూడవ శనివారం స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇకపై ప్రతి మూడవ శనివారం కూడా ఇదే విధంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాలను నిర్వహిస్తామని డాక్టర్ సుజాత తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular