Monday, January 20, 2025

ఆళ్లగడ్డ :పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో వినతులను స్వీకరించిన తహసీల్దార్

TEJA NEWS TV ALLAGADDA

ఆళ్లగడ్డ మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు.మండల తాసిల్దార్ గాండ్ల చంద్రశేఖరయ్య ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించారు. పబ్లిక్ గ్రీవెన్స్ లో

అందిన దరఖాస్తులను పరిశీలించి న్యాయం చేస్తామని తాసిల్దార్ చంద్రశేఖరయ్య తెలిపారు.నంద్యాల కలెక్టరేట్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ రాజకుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular