Thursday, May 22, 2025

ఆర్.టి.ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీడియా కన్వీనర్‌గా దొడ్డా లక్ష్మణరావు నియామకం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా — తేజ న్యూస్ టీవీ | 25-05-2025

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్.టి.ఐ మీడియా కన్వీనర్ గా దొడ్డా లక్ష్మణరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయ‌న‌కు నియామక పత్రాన్ని అందజేశారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్.టి.ఐ అధ్యక్షులు మద్దిశెట్టి సామెల్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ నియామకంతో జిల్లా స్థాయిలో ఆర్.టి.ఐ కార్యకలాపాలు మరింత బలోపేతం కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular