Friday, January 24, 2025

ఆపదవేల..ఆర్ధిక భరోసా…!

TEJA NEWS TV


_గోళ్ళమూడి గ్రామానికి చెందిన_
_కనగాల సత్యం గారు_
_పేర్ని కోటయ్య గారు_
_అనారోగ్యం తో విజయవాడలోని ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు_
_వారి యొక్క పింఛను 7వేల మొత్తాన్ని_

_గోళ్ళమూడి గ్రామ టీడీపీ అద్ధ్యక్షులు_
*గాడిపర్తి శ్రీనివాసరావు గారు*

_గ్రామ సచివాలయ సర్వేయర్_
_ప్రణీత్_

_ఆసుపత్రికి వెళ్లి కుటుంబసభ్యులకు అందిచారు_
_ఆపద వేల ఈ డబ్బులు వైద్య ఖర్చులకు ఎంతో అవసరమని తెలిపారు_

_మాట ఎవ్వటమే కాదు ఆ మాటని నిలబెట్టుకోటం చంద్రబాబు గారి నైజం అని తెలియపరిచారు_

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular