Friday, January 24, 2025

ఆత్మకురు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -గాయత్రి రవి కుమార్ యాదవ్ మున్సిపల్ చైర్మన్

TEJA NEWS TV


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా *నేటి నుంచి 3 రోజుల వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం* ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపిన సందర్భంగా *ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* చిన్న పిల్లలు, రైతులు, వయో వృద్దులు జాగ్రత్తలు పాటించాలి. కరెంట్ స్తంభాలను, తెగి పడిన కరెంటు వైర్లను తాకకూడదు. అలాగే *అత్యవసరం అయితేనే ప్రయాణాలు చేయండి* ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించండి. జిల్లా అధికారులతో కూడా మాట్లాడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించడం జరిగింది.

కావునా నియోజకవర్గ ప్రజలందరు రాబోయే మూడు రోజులు తగు జాగ్రత్తలు పాటించి *సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాను*

                            మీ
గాయత్రి రవి కుమార్ యాదవ్ మున్సిపల్ చైర్మన్
                           ఆత్మకూర్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular