ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా మొదలు పెడుతున్న అమరావతి పునః ప్రారంభ పూజ కార్యక్రమానికి మండలంలోని అన్ని పంచాయతీల నుంచి స్వచ్ఛందంగా మహిళలు,రైతులు నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. ఈ అమరావతి బస్సు యాత్రకు బయలుదేరిన వారిని తహసిల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో త్రివిక్రమ్ రావు, ఎస్సై విశ్వనాథ నాయుడు, ఏపీఎం మునెయ్య, ఏపీవో దేవరీ, మండల నాయకులు కందేరి కార్తీక్ చౌదరి, సముద్రాల రవి నాయుడు, భాస్కర్ యాదవ్, ధనయ్య యాదవ్, మురళి,తదితరులు కొబ్బరికాయ కొట్టి బస్సు యాత్రను ప్రారంభించారు..
అమరావతి నిర్మాణ పునః ప్రారంభ పూజా కార్యక్రమానికి తరలి వెళ్తున్న అశేష జనవాహిని…
RELATED ARTICLES