Wednesday, January 22, 2025

అన్నదానం చేసి మానవత్వం చాటుకున్న యువకులు

TEJA NEWS TV

నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన యువకులు రైల్వే స్టేషన్ నందు కొంతమందికి పైగా అన్నదానాన్ని చూసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ ఈరోజు మా ఇంటి కార్యక్రమంలో భాగంగా ఆ దేవుని ఆశీస్సులతో ఈరోజు అన్నదానాన్ని చేయడం చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హరిబాబు మనోహర్ రంగన్న నాయుడు రామచంద్రుడు వీరాంజనేయులు రామాంజనేయులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular